నీరవ్ మోదీకి యూరోపియన్ కోర్టులో షాక్.. భారత్ రప్పించేందుకు మార్గం సుగమం..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో వేల కోట్ల రూపాయల మోసానికి సంబంధించి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు అప్పగించే ప్రక్రియకు కీలక మలుపు వచ్చింది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ECHR) నీరవ్ మోదీ దాఖలు చేసిన చివరి అప్పీల్ను తిరస్కరించింది. దీంతో అతని లీగల్ పోరాటానికి ముగింపు పలికినట్లైంది. ఇప్పటికే బ్రిటన్ హైకోర్టులు కూడా భారత్లోని జైళ్లలో భద్రత, వసతులపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను సంతృప్తికరంగా పరిగణించాయి. దీంతో నీరవ్…