Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

పాలు, గుడ్లు తిన్నా రాని శక్తి దీనితో సొంతం.. కప్పు తింటే చాలు.. అతి బలమైన ఫుడ్ ఇదే..

బయట జంక్ ఫుడ్స్ కంటే ఇది మీ ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటికి కావాల్సివన్నీ మీ ఇంట్లోనే దొరుకుతాయి ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలియదు కూడా. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పల్లీలు, రెండు చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు,…

Read More

బాబోయ్ వీరు మహర్జాతకులే.. రాఖీ పండుగ తర్వాత ఏం జరగనున్నదంటే?

మేష రాశి : మేష రాశి వారికి రాఖీ పండుగ తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగం…

Read More

టాటూ వేయించుకుంటున్నారా.. ఒక్క చిన్న పొరపాటుతో ప్రాణాలకే ఎసరు..

నేటి యువతలో టాటూలు వేయించుకోవడం ఒక క్రేజీ ట్రెండ్‌గా మారింది. తమ వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను, నచ్చిన వ్యక్తుల పేర్లను శరీర భాగాలపై పచ్చబొట్లుగా వేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం ఫ్యాషన్ మాత్రమే చూసుకుని.. పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా శుభ్రం చేయని పరికరాలు, వాడిన సూదులనే మళ్లీ వాడటం వల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు….

Read More

నేను మహారాష్ట్రలోనే ఉంటా.. గాల్లో మేడలు కట్టొద్దు.. కేంద్ర కేబినెట్ ప్రచారంపై ఫడ్నవీస్ క్లారిటీ..

కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న ప్రచారంతో పాటు తాను కేంద్ర కేబినెట్‌లో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టతనిచ్చారు. తాను మహారాష్ట్రలోనే ఉంటానని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవ చేయడమే తన కర్తవ్యమని స్పష్టం చేస్తూ ఆ ఊహాగానాలకు తెరదించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఫడ్నవీస్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలోని పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర నిధులు, అనుమతులపై ప్రధానితో చర్చించారు. అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి…

Read More

కరోనా టైంలో జాబ్ హుఫ్‌.. BTech లేకుండానే రూ.75 లక్షల ప్యాకేజీ ఉద్యోగం కొట్టేశాడు! ఓ యువకుడి కెరీర్ పాఠం

ఓ యువకుడు BSc Mathematics with Computer Applications చదివారు. అదీ Tier 3 కాలేజీలో. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా WITCH కంపెనీలో తొలి ఉద్యోగం పొందారు. అప్పుడు ఆయన వార్షిక వేతనం కేవలం రూ.1.84 లక్షలు మాత్రమే. కెరీర్‌లో మొదటి నాలుగేళ్లు జీతం పెరుగుదల అంతగా కనిపించలేదు. కోవిడ్-19 మహమ్మారి వచ్చే సమయానికి ఆయన వేతనం సుమారు రూ.4.5 లక్షలకు చేరింది. అయితే కరోనా కారణంగా ఉద్యోగ మార్కెట్‌లో ఏర్పడిన మార్పులు ఆయనకు కొత్త అవకాశాలను…

Read More

వింత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి అండగా అనంత్ అంబానీ.. ఏకంగా విమానం పంపించి..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ బాలుడి వింత పరిస్థితి యావత్ దేశాన్ని కదిలించింది. ఒళ్లంతా తీవ్రమైన మంట పుడుతుండటంతో రాత్రీ పగలూ చెరువు నీటిలోనే గడుపుతున్న ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా గ్రామానికి చెందిన ఇక్బాల్ అనే టీనేజర్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ అండగా నిలిచారు. బాలుడిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. ఇక్బాల్ చెరువు నీటిలోనే ఉంటూ అల్పాహారం తింటున్న వీడియో సోషల్ మీడియాలో…

Read More

బయలుదేరిన గంటకే సిగ్నల్స్ కట్.. నడి సంద్రంలో ఏం జరిగింది..? ఆ ఏడుగురు ఎక్కడ..?

కోనసీమ మత్స్యకారులు సముద్రంలో గల్లెంతై పది రోజులు కావడంతో తీర ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. వారి రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల రోదనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రాణాలతో తిరిగొస్తారన్న నమ్మకం సడలుతున్న తరుణంలో, అసలు నడి సముద్రంలో ఏం జరిగింది? ఆ బోటు ఆచూకీ ఎక్కడనే ప్రశ్న అందరినీ కలచివేస్తోంది. ఇంకా ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. నాలుగు షిప్పులతో కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. వివరాల ప్రకారం.. అంబేద్కర్…

Read More

వార్నీ.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. నెయిల్ కట్టర్‌తో ఇన్ని పనులు చేసుకోవచ్చా..

వ్యక్తిగత పరిశుభ్రతలో గోళ్ల సంరక్షణ చాలా ముఖ్యం. గోళ్లలో పేరుకుపోయే మురికి, బ్యాక్టీరియా వల్ల అనేక అనారోగ్య సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవడానికి అందరం నెయిల్ కట్టర్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే చూడటానికి ఎంతో చిన్నదిగా, సాధారణంగా కనిపించే నెయిల్ క్లిప్పర్ కేవలం గోళ్లు కత్తిరించడానికి మాత్రమే పరిమితం కాదని, దాని డిజైన్‌లో ఎన్నో ఉపయోగకరమైన అదనపు సాధనాలు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు. మార్కెట్లో నెయిల్ కట్టర్స్‌లోని  కొన్నింటిలో కేవలం…

Read More

చీరతో కట్టేసి.. కర్రతో చితక బాదీ.. భర్త హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి!

హైదరాబాద్, ఆగస్ట్‌ 18: భర్తను హత్య చేసి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్యను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడకు చెందిన సత్యనారాయణ (51), సునీత దంపతులు. ఆగస్టు 6న రాత్రి విధులు ముగించుకుని సత్యనారాయణ మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. రోజువారీ పనులకు వెళ్లిన సునీత కూడా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంటికి చేరుకుంది. సత్యనారాయణ…

Read More

OTT Movie: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..

ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగ‌స్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ,…

Read More