Headlines
కాల్షియం రిచ్ దోసె.. పులియబెట్టిన ఈ అట్టును వీళ్లు తింటే 50 రోగాలు జమ్ము జమ్మున పారిపోతాయ్

కాల్షియం రిచ్ దోసె.. పులియబెట్టిన ఈ అట్టును వీళ్లు తింటే 50 రోగాలు జమ్ము జమ్మున పారిపోతాయ్

అనారోగ్య సమస్యలకు బయట వాడే ముందుల కంటే నేచురల్ గా ఫుడ్స్ తో తగ్గించుకోవచ్చు. వీటి కోసం మీరు హాస్పిటల్స్ డబ్బులు పెట్టే బదులు మీ ఇంట్లో ఉండే వాటితోనే మీకు ఉన్న సమస్యలను తగ్గించుకోవచ్చు. సగ్గుబియ్యం, రాగి దోస తింటే 50 రోగాలు వదిలి పారిపోతాయి. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. సగ్గుబియ్యం, రాగి దోస రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు మినపప్పు , ఒక కప్పు అటుకులు,…

Read More
Train Ticket Booking: రైలు టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు.. టికెట్‌ కన్ఫర్మ్‌ అవుతుందా.. లేదా ? ముందే తెలిపే AI టెక్నాలజీ

Train Ticket Booking: రైలు టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు.. టికెట్‌ కన్ఫర్మ్‌ అవుతుందా.. లేదా ? ముందే తెలిపే AI టెక్నాలజీ

RailOne యాప్‌లో లభించే ఇతర సేవలు: కేవలం టికెట్ కన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా, ఈ సూపర్ యాప్ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అనేక సేవలను అందిస్తోంది. రిజర్వ్‌డ్, అన్-రిజర్వ్‌డ్ టికెట్లు: జనరల్ టికెట్లు, రిజర్వేషన్ టికెట్లు ఒకే యాప్ నుండి బుక్ చేసుకోవచ్చు. అలాగే స్టేషన్‌కు వెళ్లకముందే మొబైల్‌లోనే ప్లాట్‌ఫారమ్ టికెట్ పొందవచ్చు. రైలు ఎక్కడుంది? ఏ ప్లాట్‌ఫారమ్‌పైకి వస్తుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రయాణ సమయంలో నేరుగా మీ సీటు వద్దకే భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చు….

Read More
Solar Subsidy: దుకాణాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర సబ్సిడీ వస్తుందా..? ఈ రూల్స్ తెలుసుకోండి..

Solar Subsidy: దుకాణాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర సబ్సిడీ వస్తుందా..? ఈ రూల్స్ తెలుసుకోండి..

విద్యుత్ ఛార్జీలు అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో సామాన్యులకు ఇవి పెద్ద భారంగా మారాయి. దీంతో సామాన్యులకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని పేదల ఉచిత విద్యుత్ సౌకర్యం పొందవచ్చు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లులను భారీగా తగ్గించుకోవచ్చు. ఈ…

Read More
Tollywood: నెలకు లక్షల్లో జీతం.. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఒక్కో మూవీతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కుర్రాడు..

Tollywood: నెలకు లక్షల్లో జీతం.. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఒక్కో మూవీతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కుర్రాడు..

మలయాళీ చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బాసిల్ జోసెఫ్. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న క్రియేటివ్ దర్శకులలో ఒకరు. ఇప్పటివరకు బాసిల్ జోసెఫ్ నటించి.. తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనూ తన నెక్ట్స్ సినిమా రూపొందించనున్నట్లు ప్రచారం నడుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ డైరెక్టర్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. అతడి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్…

Read More
Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

బుల్లితెర నటీనటులు ఏక్‌నాథ్, జయ హారిక దంపతుల గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరు తమ కొత్త జీవితంలోకి మరో అడుగు వేశారు. ఇప్పుడు ఇద్దరూ ఓ ఇంటివారయ్యారు. ఎన్నో కలలతో తమమ స్వగృహాన్ని నిర్మించుకుని, ఇటీవల అత్యంత వైభవంగా గృహప్రవేశం చేశారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు,…

Read More
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు! ఇదిగో వీడియో!

Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు! ఇదిగో వీడియో!

నీట్‌ పేపర్ లీక్‌కు నిరసనగా.. ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ చేస్తున్న నిరహార దీక్ష భగ్నమైంది. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద ధీక్షకు దిగారు సోనమ్ వాంగ్‌చుక్. అయితే గత 20 రోజులుగా కేవలం ఉప్పు నీరు మాత్రమే తీసుకుంటూ దీక్ష చేయడం వల్ల ఆయన సుమారు 9 కేజీల బరువు తగ్గారని,…

Read More
Bullet Train: భక్తులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏపీలోని ఆ ఆధ్యాత్మిక క్షేత్రం మీదగా బుల్లెట్ ట్రైన్..

Bullet Train: భక్తులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏపీలోని ఆ ఆధ్యాత్మిక క్షేత్రం మీదగా బుల్లెట్ ట్రైన్..

ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టా్త్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇప్పుడు రాష్ట్రంలోని ధర్మవరం, అధ్యాత్మక క్షేగ్రతమైన పుట్టపుర్తి మీదుగా పరుగులు పెట్టనునంది. హైదరాబాద్‌ నుండి అమరావతి మీదుగా బెంగళూరు వెళ్లే బుల్లెట్‌ ట్రైన్ కారీడార్‌ను ఈ రెండు పట్టణాల మీదుగా నిర్మించేలా ఎలైన్‌మెంట్‌లో మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం NHRCLకు సూచించింది. ఈ మేరకు తాజాగా నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులతో సమావేశమైన రాష్ట్ర…

Read More
Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

ఎండాకాలం పోయి నెల రోజులు గడుస్తున్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గట్లేదు. దీని కారణంగా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఏపీ, తెలంగాణ ప్రజలకు రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు ఉపశమనం కలిగించే వార్త చెప్పాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి తోడు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. రాష్ట్రంలోని విజయనగరం, పార్వతీపురం మన్యం,…

Read More
జూలై 18 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు! మీ రాశికి ఇలా..

జూలై 18 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు! మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (జూలై 18, 2026): మేష రాశి వారికి ఉద్యోగం జీవితంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అయినప్పటికీ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారం పురోగతి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ 100% ఫుల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ 100% ఫుల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు ఒక నిర్దిష్టమైన వోల్టేజ్ పరిధిలో మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తాయి. బ్యాటరీని 100 శాతం నింపడం వల్ల లోపలి నిర్మాణాలపై ఒత్తిడి పెరిగి అది త్వరగా పాడవుతుంది. అందుకే, బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడటానికి 20-80 రూల్‌ను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ రూల్ ఏంటి? ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. లిథియం-అయాన్ బ్యాటరీల స్వభావం నేటి స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్న లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీలు ఒక…

Read More