Headlines

రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి వేడి వేడిగా తింటే రూచి అదిరిపోద్ది!

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోండి. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. అదే కప్పుతో ఒకటిన్నర కప్పు మైదా పిండికి ముప్పావు కప్పు పుల్లటి పెరుగును కలపండి. పుల్లటి పెరుగు పునుగులకు మంచి రుచిని, పొంగును ఇస్తుంది. ఇందులో రుచికి తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ జీలకర్ర, మరియు పావు టీస్పూన్ వంట సోడా వేయండి. మొదట పెరుగు పిండిలో బాగా కలిసేలా చేతితో కలపండి. ఆ తర్వాత, కొద్ది…

Read More

Chicken Fry: చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే ‘చికెన్ ఫ్రై’..

కావలసిన పదార్థాలు: ఒక కిలో చికెన్ చిన్న ముక్కలు కొట్టినవి, 3 – సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు నుండి మూడు కరివేపాకు రెమ్మలు, 3 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడినంత నూనె. స్పెషల్ మసాలా పేస్ట్ కోసం: 10 నుండి 12 పలుకుల జీడిపప్పు, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, అర స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర,  ఒక బిర్యానీ ఆకు, 7-8 దాల్చిన చెక్క ముక్క, యాలకులు,…

Read More

నేపాల్‌కు అండగా “కే” పాప్ స్టార్ లీ నో..రూ. 69 లక్షలు విరాళం

ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్ కు సాయం చేయడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా కొరియా గాయకుడు లీ నో తన మంచి మనసు చాటుకున్నారు. నేపాల్ వరద బాధితుల కోసం ఆయన దక్షిణ కొరియా కరెన్సీలో 100 మిలియన్ వన్‌లను విరాళంగా ఇచ్చారు. మన భారత కరెన్సీలో దాదాపు రూ.69 లక్షలు అవుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం చేయడానికి ఈ డబ్బును ‘వరల్డ్ విజన్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన పంపించారు….

Read More

Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.6 వేలు.. ఆరోజే అకౌంట్లోకి ….!

ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది రూ.20 వేల ఆర్ధిక సాయం రైతులకు అందిస్తోంది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత నిధులను జూన్‌లో సీఎం చంద్రబాబు విడుదల చేశారు. లబ్దిదారుల అకౌంట్లో రూ.5 వేల చొప్పున జమ చేశారు. మొత్తం 46,85,838 రైతులకు రూ.3,125.47 కోట్లు జమ చేశారు….

Read More

ChatGPTలో ఇదొక సీక్రెట్ ఫీచర్.. ఫోటోతో స్టిక్కర్ చేయడం ఇంత ఈజీనా?

వాట్సాప్ యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు అద్భుతమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ ఖాతా లాగిన్ కోసం కేవలం ఒక్క పాస్‌కీ మాత్రమే కాకుండా, ఏకకాలంలో బహుళ పాస్‌కీలను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వేర్వేరు డివైజ్‌లను వాడేవారికి లాగిన్ ప్రక్రియ మరింత సులభంగా, సురక్షితంగా మారుతుంది. ఇక టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానంలోనూ వాట్సాప్ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం ఆరు అంకెల పిన్ నంబర్…

Read More

MS Dhoni: సీఎస్కే ఫ్యాన్సుకు బిగ్ అప్‌డేట్.. ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త అవతారం

MS Dhoni: ఐపీఎల్ 2027 సీజన్ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ సీజన్లో ధోనీ ఆటగాడిగా మైదానంలోకి అడుగుపెడతాడా అనేది అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోనీ భవిష్యత్తుపై తలుపులు తెరిచే ఉంచినప్పటికీ ఆయన ప్లేయర్‌గా కనిపించడం కష్టమేనని సమాచారం. పెరుగుతున్న వయసుతో పాటు మోకాలి సమస్యలు ధోనీ ఫిట్‌నెస్‌కు పెద్ద సవాలుగా మారాయి. గడిచిన 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా, డగౌట్ నుంచి…

Read More

పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు భక్తుల దుర్మరణం!

హర్యానా: పల్వాల్ జిల్లాలో కుండ్లీ-మానే సర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం (సెప్టెంబర్ 01) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బృందావన్ వైపు వెళ్తున్న యాత్రికులతో కూడిన పికప్ వాహనం.. రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పల్వాల్ జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన సుమారు 21…

Read More

నేపాల్ ప్రళయంలో దివ్యాస్త్రం.. 21 మంది ప్రాణాలు కాపాడిన ఒక చీర

నేపాల్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఈ భయానక విపత్తులో తమిళనాడుకు చెందిన 21 మంది భక్తుల బృందం చావు నోట్లో తలపెట్టి ప్రాణాలతో తిరిగొచ్చింది. మానససరోవర యాత్రకు వెళ్లిన ఈ బృందాన్ని ఒక సాధారణ చీర రక్షణ తాడులా మారి ప్రాణాపాయం నుండి కాపాడింది. తమిళనాడుకు చెందిన 57 మంది యాత్రికులు మూడు బస్సుల్లో కైలాస మానససరోవర్ యాత్రలో భాగంగా నేపాల్‌లోని రసువా…

Read More

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో తెలిస్తే అవాక్కే!

మన చిన్నతనం నుండి భూమిపై అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అని చదువుకున్నాం. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతీ పర్వతారోహకుడి కల. కానీ, భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం, పర్వతం ఎత్తును కొలిచే కొలమానాన్ని బట్టి ఈ విజేత మారుతారు. సముద్ర మట్టం నుంచి చూస్తే ఎవరెస్ట్ మొదటి స్థానంలో నిలిచినప్పటికీ, పర్వతం పునాది నుండి శిఖరం వరకు లెక్కిస్తే మాత్రం హవాయిలోని మౌనా కియా పర్వతమే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా…

Read More

Hyderabad: చేతబడి అనుమానం.. రెండేళ్ల కక్ష.. అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దారుణ హత్య!

హైదరాబాద్: పాతబస్తీలో చేతబడి అనుమానం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన కలకలం రేపుతోంది. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి మరణానికి చేతబడి కారణమంటూ కుటుంబ సభ్యులు అనుమానించడంతో మొదలైన వివాదం.. చివరకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ మెహబూబ్ అలీ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహబూబ్ అలీ బావ ఖలీల్…

Read More