జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే రథంపై విహరించే అపూర్వ మహోత్సవం!
Jagannath Rath Yatra Significance: భారతదేశంలోని అత్యంత వైభవోపేతమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పూరీ జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్రంలో జరిగే ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఆలయ గర్భగుడిలో కొలువై ఉండే మూలవిరాట్టులే స్వయంగా రథాలపై నగర వీధుల్లో విహరించడం ఈ యాత్రకు ఉన్న అత్యంత విశిష్టతగా భావిస్తారు. శ్రీకృష్ణుడే జగన్నాథుడు పూరీ…