భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య, ఆమె ప్రియుడు!
ఓ భర్త గత 11 నెలలుగా కనిపించకుండా పోయాడు. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. అయితే ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదృశ్యమైనట్లు భావించిన సదరు భర్తను.. అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి అడవిలో పడేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఈ కేసు సంచలనంగా మారింది. బాధితుడు బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహా (50) గత ఏడాది ఆగస్టు నుంచి కనిపించకుండా పోయాడు….