బెదిరింపులకు భయపడను.. వైఎస్సార్ ఘాట్ వద్ద అంబటి రాంబాబు భావోద్వేగంగా ప్రతిజ్ఞ..!

బెదిరింపులకు భయపడను.. వైఎస్సార్ ఘాట్ వద్ద అంబటి రాంబాబు భావోద్వేగంగా ప్రతిజ్ఞ..!

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగంగా ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌పై విమర్శలు చేసినందుకు గాను కడప జిల్లా వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణకు హాజరయ్యేందుకు ఆయన బుధవారం (ఏప్రిల్ 29) సాయంత్రం వేంపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన ఆయన, కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ సమాధి…

Read More
సొంతిల్లు చక్కబెట్టుకోలేక.. లోకశాంతి కోసం పాకిస్థాన్ పాట్లు! నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని

సొంతిల్లు చక్కబెట్టుకోలేక.. లోకశాంతి కోసం పాకిస్థాన్ పాట్లు! నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని

“ఇంట్లో ధాన్యం గింజలు లేకపోయినా.. ప్రపంచ యుద్ధాలు ఆపడానికి బయలుదేరడం” అనే సామెత ప్రస్తుతం పాకిస్థాన్‌ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతున్న తరుణంలో, ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధపడటం గమనార్హం. బుధవారం (ఏప్రిల్ 29) జరిగిన పాకిస్థాన్ కేబినెట్ సమావేశంలో షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేశాయని…

Read More
AP SSC Results 2026 Live: ఇంకాసేపట్లో పదో తరగతి ఫలితాలు 2026 విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి

AP SSC Results 2026 Live: ఇంకాసేపట్లో పదో తరగతి ఫలితాలు 2026 విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి

అమరావతి, ఏప్రిల్‌ 30: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడనుంది. ఈ రోజు (ఏప్రిల్ 30) గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ కింది టీవీ9 తెలుగు…

Read More
మీ దగ్గర రూ. 5 లక్షలు ఉంటే.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసి వదిలేయండి.. నిద్రపోతున్నా డబ్బే డబ్బు.!

మీ దగ్గర రూ. 5 లక్షలు ఉంటే.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసి వదిలేయండి.. నిద్రపోతున్నా డబ్బే డబ్బు.!

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, యుద్ధ మేఘాలు, టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల స్టాక్ మార్కెట్, బంగారం లాంటి పెట్టుబడుల్లో విపరీతమైన ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఇలాంటి అనిశ్చిత సమయంలో తమ కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక సామాన్యులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ పలు కీలక సూచనలు ఇస్తున్నారు. చాలామంది సీనియర్ సిటిజన్లు బ్యాంకుల్లో ఉండే ఎఫ్డీలనే సురక్షితం అనుకుంటారు. కానీ అక్కడ కూడా మిస్-సెల్లింగ్ జరుగుతోందని హెచ్చరించారు. ఎఫ్డీలను…

Read More
Gold rate: మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Gold rate: మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో చాలా మార్పులు వస్తున్నాయి. అందువలన ప్రతి ఒక్కరూ రోజు రోజుకు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక పెళ్లీ సీజన్ కూడా కావడంతో బంగారం ధర కాస్త తగ్గినా సరే, వెంటనే వెళ్లి కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారు. కాగా, ఈ రోజు మనం అసలు మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. బంగారం అంటే ఎవరికి…

Read More
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 30, 2026): మేష రాశి వారి ఆదాయ ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ సేవల్ని బాగా ఉపయోగించుకుంటారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More
రోహిత్ శర్మ రికార్డును తుడిచేసిన రియాన్ రికెల్టన్.. ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర..!

రోహిత్ శర్మ రికార్డును తుడిచేసిన రియాన్ రికెల్టన్.. ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర..!

Ryan Rickelton Breaks Rohit Sharma Record: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో రికెల్టన్ తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. కేవలం 44 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకుని, ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ అద్భుత ప్రదర్శనతో తిలక్ వర్మ, సనత్ జయసూర్య పేరిట ఉన్న…

Read More
Andhra: దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..

Andhra: దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. హైవేపై ప్రయాణిస్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన  ఏళ్ల సంచాన సాయి అనే యువకుడు(23),  సాయి అత్త (40) , నాలుగేళ్ల సాయి భార్య అక్క కుమార్తె ఉన్నారు. ముగ్గురు కలిసి…

Read More
Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..

Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..

సిగరేట్ తాగేవారికి మరోసారి షాక్ తగలనుంది. వీటి ధరలు మరోసారి పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరిగాయి. దీంతో పొగవారి మరింత ఖర్చు అవుతుంది. అయితే మేలో సిగరేట్ ధరలు మరోసారి పెరగవచ్చని చెబుతున్నారు. దీనికి కారణం సేల్స్ తగ్గడమే. కేంద్రం జీఎస్టీ పెంచడంతో ధరలు పెరగడంతో సిగరేట్ తాగేవారు తగ్గిపోయారు. సేల్స్ తగ్గిపోవడంతో కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు ధరలను…

Read More
Andhra News: రన్నింగ్‌ ట్రైన్‌ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్‌ చేయగా..

Andhra News: రన్నింగ్‌ ట్రైన్‌ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్‌ చేయగా..

తిరుపతి జిల్లా అనంతరాజుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ రైలు ఇంజన్ నుండి మూడవ బోగీ పైభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గించారు. అనంతరం రైల్వే కోడూరు స్టేషన్‌లో రైలును నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు….

Read More