గ్రామంలో వరుస మరణాలు.. భయంతో ఇళ్లు వదిలి అడవి బాట పట్టిన జనాలు.. అసలక్కడేం జరుగుతుంది!
గ్రామంలో వరుస చావులతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు ఏదో కీడు సోకిందనే భయంతో.. ఊరి విడిచి అడవి బాట పట్టిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలోకి వెళ్తే.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట 13, 14వ వార్డులు పరిధిలో గడిచిన కొద్ది రోజుల్లోనే వివిధ కారణాలతో సుమారు 10 మంది మృతి చెందారు. వరుసగా జరుగుతున్న ఈ చావులు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు గ్రామ…