Hyderabad: హైదరాబాద్ నుంచి బుల్లెట్ రైళ్లు.. కేంద్రం బిగ్ అప్డేట్..
హైదరాబాద్ నుంచి కేంద్రం మూడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణెకు బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను ప్రకటించింది. ప్రస్తుతం అలైన్మెంట్, డీపీఆర్, సర్వే దశలో ఇవి ఉన్నాయి. వీటిపై తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో హై-స్పీడ్ కనెక్టివిటీ నెట్వర్క్ ద్వారా ఒక పెద్ద మార్పు జరుగుతోందని, దీనికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్కు మూడు హై-స్పీడ్ బుల్లెట్…