Headlines
ఆ ఒక్కడుంటే బాగుండు.. టీమిండియా చెత్త ఆట తర్వాత అందరికీ గుర్తొస్తున్న ఒకే ఒక్కడు!

ఆ ఒక్కడుంటే బాగుండు.. టీమిండియా చెత్త ఆట తర్వాత అందరికీ గుర్తొస్తున్న ఒకే ఒక్కడు!

ప్రస్తుతం టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పసికూన ఐర్లాండ్‌పై రెండు టీ20ల సిరీస్ ఓడిపోయినప్పుడు కూడా ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు రాలేదు. సర్లే అప్పుడప్పుడు అవుతూనే ఉంటుంది అని లైట్ తీసుకున్నారు. కానీ, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను మాత్రం భారత క్రికెట్ అభిమానులు సీరియస్‌గా తీసుకున్నారు. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో చెత్త బౌలింగ్‌తో చేజేతులా ఓడిపోయారు, మూడో టీ20లో 76 పరుగులకే ఆలౌట్, 100కి పైగా పరుగుల తేడాతో…

Read More
ఒక్క మటన్ ముక్క కోసం పెళ్లిలో ఎంత పని జరిగింది.. ఆసుపత్రి పాలైన ఆరుగురు..!

ఒక్క మటన్ ముక్క కోసం పెళ్లిలో ఎంత పని జరిగింది.. ఆసుపత్రి పాలైన ఆరుగురు..!

బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఒక వివాహ వేడుక రణరంగంగా మారింది. వివాహానంతరం ఏర్పాటు చేసిన విందులో వడ్డించిన ఆహారం విషయంలో తలెత్తిన చిన్న వివాదం.. చివరకు పెద్ద హింసాత్మక ఘర్షణకు దారితీసింది. తమకు పెళ్లిలో మటన్ వడ్డిస్తామని వాగ్దానం చేసి, భోజనాల సమయంలో ప్లేట్లలో చికెన్ వడ్డించారంటూ వరుడి తరఫు వారు నిలదీశారు. ఈ మెనూ మార్పుపై మొదలైన వాగ్వాదం కాస్తా ఇరుపక్షాల మధ్య దాడులకు కారణమైంది. ఈ ఘర్షణలో వరుడి తరఫున వచ్చిన ఆరుగురికి పైగా…

Read More
Tollywood : ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

Tollywood : ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో నటుడు నవీన్ ఓలేటి ఒకరు. ఆయన పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ అతడి ముఖం చూస్తే వెంటనే గుర్తుపట్టేస్తారు. కానీ, వెంకటేష్ నటించిన ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో ఆయన స్నేహితుడిగా, అలాగే ‘తొలివలపు’ చిత్రంలో హీరో అన్నయ్యగా నటించి మెప్పించింది ఈయనే. అలాగే తరుణ్, శ్రియా కలిసి నటించిన నువ్వే నువ్వే చిత్రంలో కీలకపాత్రలు…

Read More
ఇంటి ముందు పార్క్‌ చేసిన కార్లు.. తెల్లారేసరికల్లా బూడిద.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్

ఇంటి ముందు పార్క్‌ చేసిన కార్లు.. తెల్లారేసరికల్లా బూడిద.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లకు నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన రెండు కార్ల వద్దకు అర్ధరాత్రి వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి…

Read More
Fact Check: ఏపీలో కరోనా కలకలం.. ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారా? ప్రభుత్వానికి సమాచారం లేదా? నిజం ఏంటి?

Fact Check: ఏపీలో కరోనా కలకలం.. ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారా? ప్రభుత్వానికి సమాచారం లేదా? నిజం ఏంటి?

సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా “ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది”, “కడప జిల్లాలో ఇద్దరు కోవిడ్‌తో మరణించారు”, “ప్రభుత్వానికి ఇప్పటివరకు సమాచారం లేదు” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టత ఇచ్చింది. క్లెయిమ్: కడప జిల్లాలో కరోనా తీవ్రంగా వ్యాపించిందని, ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారని, ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫ్యాక్ట్ చెక్: ఈ ప్రచారం పూర్తిగా అసత్యం అని…

Read More
శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహానికి ఆటంకం కలిగించే అలవాట్లు ఇవే!

శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహానికి ఆటంకం కలిగించే అలవాట్లు ఇవే!

Lakshmi Kataksham: హిందూ సంప్రదాయంలో సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యానికి అధిదేవతగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ప్రతి ఒక్కరూ ఆమె అనుగ్రహం కోసం పూజలు, వ్రతాలు, దానధర్మాలు చేస్తుంటారు. అయితే కేవలం పూజలు మాత్రమే కాకుండా, రోజువారీ జీవితంలో పాటించే అలవాట్లు కూడా లక్ష్మీదేవి కటాక్షానికి కారణమవుతాయని మత విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజున కొన్ని నియమాలను పాటించడం శుభప్రదమని, కొన్ని పనులను నివారించడం మంచిదని జ్యోతిష్య…

Read More
గీజర్ వాటర్ vs పొయ్యి నీళ్లు.. స్నానానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో ఆ సమస్యలు పక్కా..

గీజర్ వాటర్ vs పొయ్యి నీళ్లు.. స్నానానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో ఆ సమస్యలు పక్కా..

ఈ ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితం వల్ల మన అలవాట్లు చాలా మారిపోయాయి. అందులో ఉదయాన్నే చేసే స్నానం కూడా ఒకటి. ప్రతిరోజూ స్నానం చేయడం కేవలం శారీరక శుభ్రత కోసమే కాదు.. రోజంతా ఉల్లాసంగా ఉండటానికి, మనశాంతికి కూడా ఎంతో అవసరం. అయితే స్నానం చేయడానికి ఎలాంటి నీటిని వాడుతున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం చాలామంది ఇళ్లలో వాటర్ హీటర్లు వాడుతుంటే, కొందరు మాత్రం ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతిలో పొయ్యి మీద నీటిని…

Read More
Tollywood: పెళ్లంటే భయమేస్తోంది.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

Tollywood: పెళ్లంటే భయమేస్తోంది.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

కేరళలో పుట్టి పెరిగినా తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య లక్ష్మి. ముఖ్యంగా తమిళంలో ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉంది. తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఐశ్వర్య సత్యదేవ్ హీరోగా వచ్చిన గాడ్సే మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించింది. ప్రస్తుతం మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తోందీ అందాల తార….

Read More
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

2026లో ఆగస్టు 12న సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే భారత కాల మానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 11 గంటల సమయంలో ఏర్పడుతుంది. అందువలన ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. అంతే కాకుండా సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం ఎక్కువగా ఐరోపా, గ్రీన్ ల్యాండ్ వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే భారత్‌లో కనిపించనప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు తీసుకొస్తుందంట. ఆ రాశులు ఏవో చూసేద్దాం.

Read More
సోమవారం నుంచి శనివారం వరకు.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

సోమవారం నుంచి శనివారం వరకు.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

లెమన్ రైస్.. చాలా మంది పిల్లలు ఇష్టంగా తినే దానిలో లెమన్ రైస్ ముందుంటుంది. అయితే దీనిని ఎలా చేయాలి అంటే? ఉడికిన అన్నం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ సమయంలోనే స్టవ్ ఆన్ చేసి పాన్, నూనె పోసి, అందులో ఆవాలు, పల్లీలు, మినపప్పు, పచ్చి మిర్చీ, కరివేపాకు వేసి, చివరిలో నిమ్మరసం, పసుపు వేయాలి. తర్వాత అందులో మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే టస్టీ టేస్టీ లెమన్ రైస్…

Read More