Headlines
Gastric Trouble Remedies: కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

Gastric Trouble Remedies: కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

చాలా మంది అజీర్తిని ఒక సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో గ్యాస్ట్రిక్ అల్సర్లు, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్ధకం వంటి ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల ప్రకారం, అజీర్తి రావడానికి కేవలం తినే ఆహారమే కాకుండా మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం కూడా ముఖ్య కారణాలు.

Read More
సరైన గేమింగ్ మౌస్ కోసం చూస్తున్నారా..? నచ్చినట్లుగా మార్చుకునేలా డిజైన్ చేసిన హైపర్‌‌ఎక్స్‌

సరైన గేమింగ్ మౌస్ కోసం చూస్తున్నారా..? నచ్చినట్లుగా మార్చుకునేలా డిజైన్ చేసిన హైపర్‌‌ఎక్స్‌

కేవలం రూ. 3,990 ధరకే అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు హైపర్‌ఎక్స్ పల్స్‌ఫైర్ సాగా సిద్ధమైంది. కస్టమైజేషన్‌కు పెద్ద పీట వేస్తూ, 3డీ ప్రింటింగ్ సదుపాయంతో వస్తున్న ఈ మౌస్ గేమర్లకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తోంది. ఆప్టికల్ స్విచ్‌లు మరియు 8కె పోలింగ్ రేటుతో ఇది ఎలా పని చేస్తుంది? అసలు ఈ మౌస్ కొనడం లాభదాయకమేనా? గేమింగ్ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్న హైపర్‌ఎక్స్, తాజాగా ‘పల్స్‌ఫైర్ సాగా’ పేరుతో ఒక వినూత్నమైన గేమింగ్ మౌస్‌ను…

Read More
Samantha: డైరెక్టర్ నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా? నేమ్ భలే క్యాచీగా ఉందే!

Samantha: డైరెక్టర్ నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా? నేమ్ భలే క్యాచీగా ఉందే!

డైరెక్టర్ నందిని రెడ్డి, హీరోయిన్ సమంత కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. జబర్దస్త్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోగా.. ఓ బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబినేషన్ లో ముచ్చటగా వచ్చిన మూడో సినిమా మా ఇంటి బంగారం. జూన్ 19న రిలీజైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు సామ్ సినిమాకు రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర…

Read More
Telangana: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..

Telangana: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ తరహాలోనే ఈ బోర్డుకు చైర్మన్, ఇతర సభ్యులను తాజాగా నియమించింది. బోర్డు చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రెడ్డికి అవకాశం కల్పించగా.. సభ్యులు, ఎక్స్-అఫీషియో సభ్యులను కూడా నియమించింది. మొత్తం 18 మందితో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది….

Read More
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

చాలా మంది చేపలు తినేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి పొరపాటున ముల్లును కూడా మింగేస్తుంటారు. గొంతులో ముల్లు ఇరుక్కుపోవడం అనేది కేవలం ఒక సాధారణ ఇబ్బంది మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో భయంకరమైన అంతర్గత ఆరోగ్య ప్రమాదాలు దాగి ఉన్నాయని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గొంతులో చేప ముల్లు ఇరుక్కున్నప్పుడు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అన్నం ముద్దను మింగడం లేదా అరటిపండు తినడం వంటి పాతకాలపు చిట్కాలను సూచిస్తుంటారు. కొన్ని చిన్న ముల్లుల విషయంలో…

Read More
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?

కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?

వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కు మరోసారి శంకుస్థాపన చేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగిందని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో జిందాల్ తో భాగస్వామ్యం కుదిరిందని ప్రస్తావించారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా శంకుస్థాపన చేయడం పాత సీసాలో కొత్త సారా నింపినట్లు ఉందని రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఈ…

Read More
Stressకు చెక్ పెట్టండి.. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవే మార్గాలు

Stressకు చెక్ పెట్టండి.. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవే మార్గాలు

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి (Stress) అనేది దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్న సాధారణ సమస్యగా మారిపోయింది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, విద్యా సంబంధిత ఆందోళనలు, మారుతున్న జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే అది కేవలం మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని సకాలంలో గుర్తించి, దానిని నియంత్రించే…

Read More
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతుంటారు. ఇటీవల ఒక సమావేశంలో ఆయనను సహాయం కోసం ఒక మహిళ ఆశ్రయించారు. తన వద్దకు వచ్చిన ఆమెకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పెద్ద దానకర్ణుడని, అన్నీ ఆయనే చూసుకుంటారని, ఆమెను రాజగోపాల్ రెడ్డి వద్దకు వెళ్లాల్సిందిగా సూచించారు. తన వద్ద పైసలు లేనే లేవని, తాను ప్రభుత్వ క్వార్టర్లలో నివాసం…

Read More
వర్షం పడే ముందు కప్పలు ఎందుకు అరుస్తాయ్..? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!

వర్షం పడే ముందు కప్పలు ఎందుకు అరుస్తాయ్..? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!

Why Frogs Croak Before Rain: ప్రకృతి సృష్టించే వింతలు, విశేషాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అందులో ఒకటి వర్షానికి, కప్పల అరుపులకు ఉన్న విడదీయరాని బంధం. ఆకాశంలో మబ్బులు కమ్మకముందే, వాన రాకను పసిగట్టి కప్పలు ఎందుకు అంత గట్టిగా అరుస్తాయో తెలుసా? దీని వెనుక కేవలం వాతావరణ మార్పులే కాదు, ప్రకృతి దాచిన ఒక ఆసక్తికరమైన జీవన రహస్యం కూడా దాగి ఉంది. ఆ విశేషాలు మీకోసం. తాతల కాలం నాటి అంచనా…..

Read More
మరో Paper Leak కలకలం.. పరీక్షల్లో కాపీయింగ్ కోసం లక్షల్లో డీల్! నలుగురు అరెస్ట్

మరో Paper Leak కలకలం.. పరీక్షల్లో కాపీయింగ్ కోసం లక్షల్లో డీల్! నలుగురు అరెస్ట్

జైపూర్‌, జూన్‌ 30: రాజస్థాన్‌లోని ఆరోగ్య విశ్వవిద్యాలయం (RUHS) నిర్వహిస్తున్న పారామెడికల్ పరీక్షల నేపథ్యంలో భారీ చీటింగ్ రాకెట్‌ను జైపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఝున్‌ఝునూలోని ఎస్ కరణ్ కాలేజీ పారామెడికల్ విభాగాధిపతి కూడా ఉండటం సంచలనం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టయిన వారిలో ఎస్ కరణ్ కాలేజీ పారామెడికల్ విభాగాధిపతి కృష్ణ కుమార్ సైనీ, అదే కళాశాలలో రేడియాలజీ లెక్చరర్ శంకర్ లాల్…

Read More