Headlines
Jabardasth: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

Jabardasth: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? టీవీ షోస్ అందులోనూ జబర్దస్త్ షో చేసే వారు ఈ ముద్దుగుమ్మను ఈజీగా గుర్తు పట్టేసి ఉంటారు. మహారాణి గెటప్ లో మెరిసోతోన్న ఆ బ్యూటీ మరెవరో కాదు జబర్దస్త్ సత్యశ్రీ. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో సత్య శ్రీ ఒకరు. ఈ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. యూట్యూబ్ లో కూడా వీరి…

Read More
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్.. మిగిలిన వారికి యాటిట్యూడ్ ఎక్కువ

ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్.. మిగిలిన వారికి యాటిట్యూడ్ ఎక్కువ

 ఒకప్పుడు అందం, నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో రంభ ఒకరు. అప్పట్లో ఈ అమ్మడు ఓ ఊపు ఊపేసింది. ఈ బ్యూటీ కోసం కుర్రాళ్ళు థియేటర్స్ ముందు క్యూ కట్టేవారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్…

Read More
ATM Pin: ఏటీఎం పిన్‌లో కేవలం నాలుగు నెంబర్లు మాత్రమే ఎందుకుంటాయి..? ఓహో.. అసలు సీక్రెట్ ఇదా..

ATM Pin: ఏటీఎం పిన్‌లో కేవలం నాలుగు నెంబర్లు మాత్రమే ఎందుకుంటాయి..? ఓహో.. అసలు సీక్రెట్ ఇదా..

బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతీఒక్కరికీ తప్పనిసరిగా ఏటీఎం కార్డు అనేది ఉంటుంది. అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు సమీపంలోని ఏటీఎంలకు వెళ్లి సులువుగా డెబిట్ కార్డ్ ద్వారా విత్ డ్రా చేసుకుంటాం. ఇక బ్యాలెన్స్ చెకింగ్, నిధులు బదిలీ లాంటివి కూడా ఏటీఎం యంత్రాల ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక నగదు డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక క్యాష్ డిపాజిట్ మిషన్లు ఉంటాయి. డెబిట్ కార్డు ఉపయోగించి మన అకౌంట్లో సులువుగా డబ్బులు జమ చేయవచ్చు. అయితే ఏటీఎం…

Read More
Thunderbolt Logic: పిడుగులు ఎక్కువగా మగవారిపైనే  ఎందుకు పడతాయి?.. 80% పురుషులే టార్గెట్ అవ్వడం వెనుక కారణమిదే..

Thunderbolt Logic: పిడుగులు ఎక్కువగా మగవారిపైనే ఎందుకు పడతాయి?.. 80% పురుషులే టార్గెట్ అవ్వడం వెనుక కారణమిదే..

ప్రపంచవ్యాప్తంగా పిడుగుపాటుకు గురవుతున్న వారిలో దాదాపు 80 శాతానికి పైగా మగవారే ఉంటున్నారు. ఆడవారితో పోలిస్తే మగవారిపైనే పిడుగులు ఎక్కువగా పడటం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ప్రకృతికి ఏమైనా జెండర్ వివక్ష ఉందా? లేక దీని వెనుక ఏదైనా వైజ్ఞానిక, సామాజిక కారణాలు దాగున్నాయా? శాస్త్రీయ విశ్లేషణల ఆధారంగా దీని వెనుక ఉన్న అసలు కారణాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. బహిరంగ ప్రదేశాల్లో పని చేయడం పిడుగులు పడటానికి, మగవారి శరీర నిర్మాణానికి…

Read More
రోగాలు రమ్మన్నా రావు.. వర్షాకాలంలో ఇమ్యునిటీ పెంచే సూపర్ ఫుడ్స్‌ ఇవే..

రోగాలు రమ్మన్నా రావు.. వర్షాకాలంలో ఇమ్యునిటీ పెంచే సూపర్ ఫుడ్స్‌ ఇవే..

వర్షాకాలంలో మన జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యాలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బయట దొరికే ఆహారం, సరిగా శుభ్రం చేయని కూరగాయలు, సరైన పద్ధతిలో నిల్వ చేయని పదార్థాలు ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో తేలికగా జీర్ణం కావడంతో పాటు రోగనిరోధక…

Read More
Ayushman Sarathi: వాట్సప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? సెకన్లలోనే కార్డు పొందోచ్చు..

Ayushman Sarathi: వాట్సప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? సెకన్లలోనే కార్డు పొందోచ్చు..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలకు ఆరోగ్య భద్రత అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా సామాన్యులు రూ.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. దీని ద్వారా దేశంలోని ప్రైవేట్ హాస్పిటళ్లల్లో చికిత్స పొందవచ్చు. పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో కోట్లాది మంది చేరగా.. అనేకమంది లబ్ది పొందుతున్నారు. అయితే ఆయుష్మాన్ భారత్…

Read More
Hyderabad: వాహనదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సిన పనిలేదు..

Hyderabad: వాహనదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సిన పనిలేదు..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ, కొత్త సిగ్నళ్ల ఏర్పాటు కోసం రూ.77.31 కోట్ల నిధులను మంజూరు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో నగరవ్యాప్తంగా ఉన్న 404 ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణతో పాటు కొత్త సిగ్నళ్ల సరఫరా, ఏర్పాటు, టెస్టింగ్‌, కమిషనింగ్ పనులు చేపట్టనున్నారు. మొత్తం పనులను…

Read More
Temple Visit: గుడికి ఎప్పుడు వెళ్లితే ఎక్కువ పుణ్యం? ఉదయమా.. సాయంత్రమా.. శాస్త్రాలు చెప్పిన అసలు నిజం ఇదే!

Temple Visit: గుడికి ఎప్పుడు వెళ్లితే ఎక్కువ పుణ్యం? ఉదయమా.. సాయంత్రమా.. శాస్త్రాలు చెప్పిన అసలు నిజం ఇదే!

Temple Visit Time: నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనసు ప్రశాంతంగా ఉండటం చాలా మందికి సవాలుగా మారింది. అలాంటి సమయంలో మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి కోసం చాలామంది ఆలయాలను సందర్శిస్తుంటారు. కొత్త పని ప్రారంభించే ముందు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు లేదా జీవితంలో ఎదురయ్యే కష్టాల సమయంలో దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం చాలా మందికి అలవాటు. అయితే, దేవాలయాన్ని సందర్శించడానికి అత్యుత్తమ సమయం ఏది? ఉదయం వెళ్లడం మంచిదా? లేక సాయంత్రం…

Read More
ఆ ఒక్కడుంటే బాగుండు.. టీమిండియా చెత్త ఆట తర్వాత అందరికీ గుర్తొస్తున్న ఒకే ఒక్కడు!

ఆ ఒక్కడుంటే బాగుండు.. టీమిండియా చెత్త ఆట తర్వాత అందరికీ గుర్తొస్తున్న ఒకే ఒక్కడు!

ప్రస్తుతం టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పసికూన ఐర్లాండ్‌పై రెండు టీ20ల సిరీస్ ఓడిపోయినప్పుడు కూడా ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు రాలేదు. సర్లే అప్పుడప్పుడు అవుతూనే ఉంటుంది అని లైట్ తీసుకున్నారు. కానీ, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను మాత్రం భారత క్రికెట్ అభిమానులు సీరియస్‌గా తీసుకున్నారు. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో చెత్త బౌలింగ్‌తో చేజేతులా ఓడిపోయారు, మూడో టీ20లో 76 పరుగులకే ఆలౌట్, 100కి పైగా పరుగుల తేడాతో…

Read More
ఒక్క మటన్ ముక్క కోసం పెళ్లిలో ఎంత పని జరిగింది.. ఆసుపత్రి పాలైన ఆరుగురు..!

ఒక్క మటన్ ముక్క కోసం పెళ్లిలో ఎంత పని జరిగింది.. ఆసుపత్రి పాలైన ఆరుగురు..!

బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఒక వివాహ వేడుక రణరంగంగా మారింది. వివాహానంతరం ఏర్పాటు చేసిన విందులో వడ్డించిన ఆహారం విషయంలో తలెత్తిన చిన్న వివాదం.. చివరకు పెద్ద హింసాత్మక ఘర్షణకు దారితీసింది. తమకు పెళ్లిలో మటన్ వడ్డిస్తామని వాగ్దానం చేసి, భోజనాల సమయంలో ప్లేట్లలో చికెన్ వడ్డించారంటూ వరుడి తరఫు వారు నిలదీశారు. ఈ మెనూ మార్పుపై మొదలైన వాగ్వాదం కాస్తా ఇరుపక్షాల మధ్య దాడులకు కారణమైంది. ఈ ఘర్షణలో వరుడి తరఫున వచ్చిన ఆరుగురికి పైగా…

Read More