Headlines
ఇంటి ముందు పార్క్‌ చేసిన కార్లు.. తెల్లారేసరికల్లా బూడిద.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్

ఇంటి ముందు పార్క్‌ చేసిన కార్లు.. తెల్లారేసరికల్లా బూడిద.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లకు నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన రెండు కార్ల వద్దకు అర్ధరాత్రి వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి…

Read More
Fact Check: ఏపీలో కరోనా కలకలం.. ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారా? ప్రభుత్వానికి సమాచారం లేదా? నిజం ఏంటి?

Fact Check: ఏపీలో కరోనా కలకలం.. ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారా? ప్రభుత్వానికి సమాచారం లేదా? నిజం ఏంటి?

సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా “ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది”, “కడప జిల్లాలో ఇద్దరు కోవిడ్‌తో మరణించారు”, “ప్రభుత్వానికి ఇప్పటివరకు సమాచారం లేదు” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టత ఇచ్చింది. క్లెయిమ్: కడప జిల్లాలో కరోనా తీవ్రంగా వ్యాపించిందని, ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారని, ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫ్యాక్ట్ చెక్: ఈ ప్రచారం పూర్తిగా అసత్యం అని…

Read More
శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహానికి ఆటంకం కలిగించే అలవాట్లు ఇవే!

శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహానికి ఆటంకం కలిగించే అలవాట్లు ఇవే!

Lakshmi Kataksham: హిందూ సంప్రదాయంలో సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యానికి అధిదేవతగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ప్రతి ఒక్కరూ ఆమె అనుగ్రహం కోసం పూజలు, వ్రతాలు, దానధర్మాలు చేస్తుంటారు. అయితే కేవలం పూజలు మాత్రమే కాకుండా, రోజువారీ జీవితంలో పాటించే అలవాట్లు కూడా లక్ష్మీదేవి కటాక్షానికి కారణమవుతాయని మత విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజున కొన్ని నియమాలను పాటించడం శుభప్రదమని, కొన్ని పనులను నివారించడం మంచిదని జ్యోతిష్య…

Read More
గీజర్ వాటర్ vs పొయ్యి నీళ్లు.. స్నానానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో ఆ సమస్యలు పక్కా..

గీజర్ వాటర్ vs పొయ్యి నీళ్లు.. స్నానానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో ఆ సమస్యలు పక్కా..

ఈ ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితం వల్ల మన అలవాట్లు చాలా మారిపోయాయి. అందులో ఉదయాన్నే చేసే స్నానం కూడా ఒకటి. ప్రతిరోజూ స్నానం చేయడం కేవలం శారీరక శుభ్రత కోసమే కాదు.. రోజంతా ఉల్లాసంగా ఉండటానికి, మనశాంతికి కూడా ఎంతో అవసరం. అయితే స్నానం చేయడానికి ఎలాంటి నీటిని వాడుతున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం చాలామంది ఇళ్లలో వాటర్ హీటర్లు వాడుతుంటే, కొందరు మాత్రం ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతిలో పొయ్యి మీద నీటిని…

Read More
Tollywood: పెళ్లంటే భయమేస్తోంది.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

Tollywood: పెళ్లంటే భయమేస్తోంది.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

కేరళలో పుట్టి పెరిగినా తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య లక్ష్మి. ముఖ్యంగా తమిళంలో ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉంది. తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఐశ్వర్య సత్యదేవ్ హీరోగా వచ్చిన గాడ్సే మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించింది. ప్రస్తుతం మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తోందీ అందాల తార….

Read More
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

2026లో ఆగస్టు 12న సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే భారత కాల మానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 11 గంటల సమయంలో ఏర్పడుతుంది. అందువలన ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. అంతే కాకుండా సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం ఎక్కువగా ఐరోపా, గ్రీన్ ల్యాండ్ వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే భారత్‌లో కనిపించనప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు తీసుకొస్తుందంట. ఆ రాశులు ఏవో చూసేద్దాం.

Read More
సోమవారం నుంచి శనివారం వరకు.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

సోమవారం నుంచి శనివారం వరకు.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

లెమన్ రైస్.. చాలా మంది పిల్లలు ఇష్టంగా తినే దానిలో లెమన్ రైస్ ముందుంటుంది. అయితే దీనిని ఎలా చేయాలి అంటే? ఉడికిన అన్నం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ సమయంలోనే స్టవ్ ఆన్ చేసి పాన్, నూనె పోసి, అందులో ఆవాలు, పల్లీలు, మినపప్పు, పచ్చి మిర్చీ, కరివేపాకు వేసి, చివరిలో నిమ్మరసం, పసుపు వేయాలి. తర్వాత అందులో మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే టస్టీ టేస్టీ లెమన్ రైస్…

Read More
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాల కలయిక కీర్తి, సంపదలను తీసుకొస్తుంది. అంతే కాకుండా, పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఎక్కువ లాభాలు కూడా తీసుకొస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది.

Read More
Lenin Movie: అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన నిర్మాత నాగవంశీ

Lenin Movie: అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన నిర్మాత నాగవంశీ

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అంటే రేపు (జులై 10న) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, గ్లింప్స్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. అయితే…

Read More
Amit Shah : ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దులు.. అమిత్ షా కీలక ప్రకటన!

Amit Shah : ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దులు.. అమిత్ షా కీలక ప్రకటన!

భారతదేశ సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే స్మార్ట్ బోర్డర్ దార్శనికతతో దేశ సరిహద్దు భద్రతా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా రూపాంతరం చెందబోతోంది. ఇందుకోసం సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం అనే త్రిసూత్రంతో దేశాన్ని సురక్షితంగా ఉంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పరోక్ష యుద్ధం, అక్రమ చొరబాట్లు, తీవ్రవాద భావజాలం,డ్రగ్స్, స్మగ్లింగ్, డ్రోన్ దాడులు, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత…

Read More