కొత్త AC కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే అంతే సంగతులు

కొత్త AC కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే అంతే సంగతులు

మొదటగా మనం చూసుకోవాల్సింది రూమ్ సైజ్. మీ గది చిన్నదైతే 1 టన్, కాస్త పెద్దదైతే 1.5 టన్ ఏసీ సరిపోతుంది. గది పరిమాణానికి మించిన ఏసీ కొంటే కరెంట్ బిల్లు భారమవుతుంది, తక్కువ సామర్థ్యం ఉన్నది కొంటే గది త్వరగా చల్లబడదు. అందుకే గది కొలతలను బట్టి ఏసీని ఎంచుకోండి. రెండవది 'స్టార్ రేటింగ్'. ఏసీపై ఉండే స్టార్స్ అది ఎంత తక్కువ విద్యుత్తును వాడుకుంటుందో చెబుతాయి. 5-స్టార్ ఏసీ ధర కొంచెం ఎక్కువైనా, నెలవారీ…

Read More
కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై అలియా మెరుపులు.. ఇండియన్‌ టచ్‌తో ఆకట్టుకున్న ‘దేశీ గర్ల్‌’!

కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై అలియా మెరుపులు.. ఇండియన్‌ టచ్‌తో ఆకట్టుకున్న ‘దేశీ గర్ల్‌’!

కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు 2026 (Cannes 2026) వేదికగా భారతీయ నటి అలియా భట్‌ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఫ్రెంచ్ రివేరాలో జరిగిన ఈ వేడుకలో లోరియల్ పారిస్ గ్లోబల్ అంబాసిడర్‌గా ఆమె రెడ్‌ కార్పెట్‌పై నడిచి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. పగటిపూట ఒక అద్భుతమైన ఫెయిరీ టేల్ లుక్‌లో కనిపించిన అలియా, సాయంత్రం రెడ్‌ కార్పెట్ కోసం ఎంచుకున్న అవుట్‌ఫిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది కేన్స్‌లో భారతీయ సినీ ప్రముఖుల…

Read More
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?

అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?

Agar Malwa Shiva Temple: భారతదేశాన్ని దేవాలయాల దేశంగా పిలుస్తారు. ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నో ప్రాచీన, రహస్యభరితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి చరిత్ర, విశ్వాసాలు, విశిష్టతలు భక్తులను ఆకర్షిస్తాయి. అలాంటి ప్రత్యేకమైన దేవాలయాలలో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మాల్వా జిల్లాలో ఉన్న గధియా ఘాట్ మాతా దేవాలయం. ఈ ఆలయం తన ప్రత్యేకమైన ఆచారాలు, విశ్వాసాల వల్ల దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నీటితోనే దీపం.. ఈ దేవాలయం అగర్ మాల్వా జిల్లాలోని నల్ఖేడా సమీపంలోని గడియా…

Read More
Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు ‘ఆరెంజ్’ దెబ్బ.. ప్లేఆఫ్ చేరకుండానే ఇంటికి.. ఎందుకో తెలుసా?

Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు ‘ఆరెంజ్’ దెబ్బ.. ప్లేఆఫ్ చేరకుండానే ఇంటికి.. ఎందుకో తెలుసా?

Punjab Kings IPL Playoffs: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. ముఖ్యంగా ధర్మశాల వేదికగా జరగనున్న పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్‌పై వరుణుడి ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. తాజా నివేదికల ప్రకారం, ఆకాశం దాదాపు 70 శాతం మేఘావృతమై ఉంటుందని, భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే లేదా పూర్తిగా రద్దయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మ్యాచ్‌కు ముందు జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్లకు వర్షం…

Read More
లాయర్‌గా మారిన దీదీ: కోర్టులో స్వయంగా వాదించిన మమత

లాయర్‌గా మారిన దీదీ: కోర్టులో స్వయంగా వాదించిన మమత

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లాయర్ దుస్తుల్లో కోల్‌కతా హైకోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు చేసిన హింస, విధ్వంసాలపై పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా దీదీ న్యాయవాదిగా కోర్టుకు హాజరై జడ్జికి స్వయంగా వాదనలు వినిపించారు. న్యాయం కోసం తన పోరాటం సాగుతుందని మమత స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా నల్ల కోటు వేసుకుని…

Read More
23 ప్లాట్‌ఫారమ్‌లు.. లక్షల ప్రయాణికులు.. 170 ఏళ్ల చరిత్ర కలిగిన భారత రైల్వే మహా స్టేషన్ ఏదో తెలుసా..?

23 ప్లాట్‌ఫారమ్‌లు.. లక్షల ప్రయాణికులు.. 170 ఏళ్ల చరిత్ర కలిగిన భారత రైల్వే మహా స్టేషన్ ఏదో తెలుసా..?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఈ నెట్‌వర్క్‌లో ఎన్నో ఐకానిక్ స్టేషన్లు ఉన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జంక్షన్ (Howrah Junction) స్థానం ప్రత్యేకం. హుగ్లీ నది తీరాన గంభీరంగా నిలిచే ఈ స్టేషన్, కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదు, ఒక సజీవ చరిత్ర. హౌరా స్టేషన్ ప్రయాణం 1854, ఆగస్టు 15న ప్రారంభమైంది. మొదటి రోజున ఒక ఇంజిన్, మూడు బోగీలతో కూడిన రైలు ఇక్కడి నుండి హూగ్లీ…

Read More
Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రతిరోజూ సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. పాల ఉత్పత్తులు, వంట నూనెల కోసం ఉన్న బలమైన డిమాండ్ కారణంగా, గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నోవర్‌లో 17 శాతం పెరుగుదలను సాధించి రూ.20,300 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, రైతులకు ఎక్కువ చెల్లింపులు చేస్తున్నామని, ఇది ఉత్పత్తిని కొనసాగించడంలో సహాయపడుతుందని అముల్ పేర్కొంది. పాలు ఒక నిత్యావసర నిత్యావసర వస్తువు కాబట్టి, ఈ పెరుగుదల గృహ బడ్జెట్లపై ప్రభావం…

Read More
Pre Marital Tests: పెళ్లికి ముందు జాతకాలు కాదు.. ఈ 4 వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యం!

Pre Marital Tests: పెళ్లికి ముందు జాతకాలు కాదు.. ఈ 4 వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యం!

వివాహ బంధం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు రాబోయే తరాల భవిష్యత్తుకు పునాది లాంటిది. నేటి ఆధునిక కాలంలో పెళ్లికి ముందు కేవలం జాతకాలు, ఆస్తులు, అంతస్తులు చూసుకోవడం కంటే వధూవరుల ఆరోగ్య పరిస్థితులు సరిపోలాయా లేదా అని తెలుసుకోవడం అత్యంత ప్రధానం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా జన్యుపరమైన వ్యాధులు ఉంటే అవి వివాహ బంధాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా, తల్లిదండ్రుల ద్వారా పుట్టబోయే బిడ్డకు కూడా ప్రాణాంతక…

Read More
Shobha Shetty : శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు.. నిరీక్షణకు తెర..

Shobha Shetty : శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు.. నిరీక్షణకు తెర..

ఈ డిజైనర్ స్టూడియో కల సాకారం వెనుక సుమారు 8 నెలల కఠోర శ్రమ దాగి ఉందని శోభా శెట్టి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది రాత్రికి రాత్రి జరిగిన మార్పు కాదని, ఎంతో ప్లానింగ్, కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన యశ్వంత్‌కు, తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఈ ప్రయాణంలో భాగమైన తన టీమ్‌కు శోభ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త ప్రయత్నం…

Read More
Jana Nayagan OTT: సీఎం సినిమా అంటే మామూలుగా ఉండదు మరి! విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ రైట్స్ కోసం అన్ని కోట్లా?

Jana Nayagan OTT: సీఎం సినిమా అంటే మామూలుగా ఉండదు మరి! విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ రైట్స్ కోసం అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవల తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ కు ప్రజాదరణ మరింత పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విజయ్ ను అనుసరించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ పరిణామం మొత్తం చిత్ర పరిశ్రమను మార్చేసింది. ఇదే క్రమంలో విజయ్ నటించిన ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల మధ్య పోటీ మొదలైనట్లు సమాచారం….

Read More