ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు.. కెప్టెన్ శుభ్మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు!
Shubman Gill Statement on 40 Over ODI Cricket: భారత్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భవిష్యత్తు ప్రణాళికలపై సంచలన విషయాలు వెల్లడించారు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో కొనసాగింపుపై స్పష్టతనిస్తూనే, వన్డే క్రికెట్ ఫార్మాట్ మార్పులపై ఐసీసీ ప్రతిపాదనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. టీమిండియా భవిష్యత్తు ప్లాన్.. కోహ్లీ, రోహిత్లపై గిల్ క్లారిటీ! భారత…