రోడ్డు ఏమో పాతదే.. కొబ్బరికాయలే కొత్తవి! 12 గంటల్లో రెండుసార్లు వేర్వేరు శంకుస్థాపన!
ఉత్తరప్రదేశ్లో ఒక రహదారి నిర్మాణం చుట్టూ ఆసక్తికరమైన రాజకీయ డ్రామా నడుస్తోంది. ఏళ్లుగా అధ్వాన్నంగా ఉన్న ఒక రోడ్డు నిర్మాణ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు ఇద్దరు ప్రజాప్రతినిధులు పోటీ పడటంతో, కేవలం 12 గంటల వ్యవధిలోనే ఆ రహదారికి రెండుసార్లు శంకుస్థాపన జరిగింది. ఈ క్రెడిట్ పాలిటిక్స్ ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాయ్బరేలీ నగరంలోని ఐటీఐ టర్న్ నుండి ప్రసిద్ధ, ప్రాచీన అభయదాత ఆలయాన్ని కలిపే రహదారి చాలా కాలంగా శిథిలావస్థలో ఉంది….