RBI: ఈఎంఐలు చెల్లించేవారికి బిగ్ రిలీఫ్.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ డెసిషన్.!
జూన్ 3 నుంచి 5 తేదీ వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. కీలకమైన ఈ సమావేశంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది హాట్టాపిక్గా మారింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రతికూల వాతావరణ అంచనాలు, పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల క్రమంలో ద్రవ్యోల్బణంపై ప్రభావం, రూపాయి విలువ పడిపోతునన క్రమంలో ఆర్బీఐ రెపో రేట్లను పెంచుతుందనే ప్రచారం సాగుతోంది. కానీ ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ప్రజలకు ఊరట కల్పిస్తూ వడ్డీ…