ఆవు పాలు vs బర్రె పాలు.. దేనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది..?

ఆవు పాలు vs బర్రె పాలు.. దేనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది..?

క్యాల్షియం అనేది మన శరీరానికి, ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకం. అయితే, క్యాల్షియం అంటే పాలు మాత్రమే అనే అపోహ చాలా మందిలో ఉంది. అది కరెక్ట్ కాదు.. అనేక ఆహార పదార్థాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాల కంటే అధిక క్యాల్షియం ఉన్న, తక్కువ ఖర్చులో లభించే అనేక ఇతర ఆహార పదార్థాలు ఏంటి..? నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.. రోజువారీ క్యాల్షియం అవసరాలు: శరీరానికి వయసును బట్టి…

Read More
కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. కాంగ్రెస్ దిగ్గజాల సమక్షంలో ప్రమాణ స్వీకారం!

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. కాంగ్రెస్ దిగ్గజాల సమక్షంలో ప్రమాణ స్వీకారం!

కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి, జ్యోతిష్యురాలు ఆరాధ్య సలహా మేరకు, వేదికను తూర్పు వైపు ఉండేలా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం మొత్తం బాధ్యతను డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ పూర్తిగా తీసుకున్నారు. రాజధాని బెంగళూరులోని లోక్‌భవన్‌లో సాయంత్రం 4:05 గంటలకు ఈ ప్రతిష్టాత్మక ప్రమాణ స్వీకార కార్యక్రమం…

Read More
Video : బొక్క బోర్లా పడ్డ  రోహిత్ శర్మ.. నడవలేక కింద పడిపోయాడా? .. నెట్టింట్లో వీడియో వైరల్

Video : బొక్క బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. నడవలేక కింద పడిపోయాడా? .. నెట్టింట్లో వీడియో వైరల్

Video : ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి భారత అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌పై పడింది. జూన్ 6 నుంచి చండీగఢ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనుంది. దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించబోతున్నారు. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన…

Read More
Bank Deposit: ఎస్‌బీఐలో రూ.3,00,000 డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో తెలిస్తే షాకవుతారు..!

Bank Deposit: ఎస్‌బీఐలో రూ.3,00,000 డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో తెలిస్తే షాకవుతారు..!

ఒక సగటు పౌరుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 సంవత్సరాల ఎఫ్‌డీ పథకంలో రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో కలిపి మొత్తం రూ.4,30,120 అందుకుంటారు. అంటే, వారు ఆరు సంవత్సరాలలో సుమారుగా రూ.1,30,120 వడ్డీని సంపాదిస్తారు. అదే సమయంలో ఒక సీనియర్ సిటిజన్ అదే పథకంలో రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో వారు మొత్తం రూ.4,56,276 అందుకుంటారు.

Read More
RBI Notes: 500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?

RBI Notes: 500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?

RBI Notes: భారత కరెన్సీ నోట్లు భారతదేశంలో ప్రధాన కరెన్సీగా ఉన్నాయి. భారత కరెన్సీ నోట్లను ముద్రించడం, జారీ చేయడం, వాటి చలామణిని పర్యవేక్షించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యత. ప్రస్తుతం, భారతదేశంలో చలామణిలో ఉన్న అత్యంత సాధారణ డినామినేషన్లు రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500. 2016 డీమోనిటైజేషన్ తర్వాత కరెన్సీ నోట్లలో అనేక కొత్త డిజైన్లు ప్రవేశపెట్టింది ఆర్బీఐ. 500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లా? డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ,…

Read More
క్రికెట్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!

క్రికెట్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!

IIM Indore Study on Vaibhav Suryavanshi: ఐపీఎల్ వేదికగా అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్ – ఇండోర్) ప్రత్యేక అధ్యయనం ప్రారంభించింది. చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధించిన బాల మేధావులపై ఖ్యాతి, అంచనాల ఒత్తిడి ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తికర అంశంపై ఈ పరిశోధన సాగనుంది. బాల మేధావి ఆట వెనుక ఉన్న రహస్యాలేంటి? క్రీడల్లోగానీ,…

Read More
Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌.. మూడు పుణ్యక్షేత్రలను కలిపే ప్రత్యేక రైలు

Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌.. మూడు పుణ్యక్షేత్రలను కలిపే ప్రత్యేక రైలు

Indian Railways: మన ఇండియన్‌ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రవాణా వ్యవస్థ జాబితాలో ఉంది. దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. అయితే ప్రయాణికుల కోసం భారత రైల్వే ఎన్నో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే సాధారణంగా మన తెలుగు ప్రజలు తిరుపతితో పాటు అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను కూడా చూడాలంటే ప్రత్యేక రైలు అంటూ ఏమి లేదు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుండి ఈ మూడు పుణ్యక్షేత్రాలను కలిపే ఒక్క రైలు కూడా లేదు….

Read More
రూ.50 నోటుపై ఉన్న ఈ రథం చూశారా? రాతి స్తంభాల నుండి వచ్చే సంగీతాన్ని వినాలంటే..సెలవులు ముగిసేలోపు చూసేయండి!

రూ.50 నోటుపై ఉన్న ఈ రథం చూశారా? రాతి స్తంభాల నుండి వచ్చే సంగీతాన్ని వినాలంటే..సెలవులు ముగిసేలోపు చూసేయండి!

కర్ణాటకలోని హంపిలో ఉన్న విజయ విఠల దేవాలయం భారతదేశపు అద్భుతమైన నిర్మాణ శైలికి, చారిత్రక వైభవానికి నిదర్శనం. యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలం నాటిది. ఈ ఆలయ సముదాయంలో అత్యంత విచిత్రమైన, ఆకర్షణీయమైన భాగం ఇక్కడి మహా మండపం లేదా రంగ మండపం. దీనిని సంగీత స్తంభాల మండపం అని కూడా పిలుస్తారు. ఇందులో మొత్తం 56 రాతి స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాల ప్రత్యేకత ఏమిటంటే,…

Read More
ఏం మనుషులురా..? వైద్యం కోసం వచ్చిన రోగిని వదలకుండా.. చేతివాటం చూపించారుగా!

ఏం మనుషులురా..? వైద్యం కోసం వచ్చిన రోగిని వదలకుండా.. చేతివాటం చూపించారుగా!

శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ కిడ్నీ ఆసుపత్రిలో దారుణమైన చోరీ జరిగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తెంబూరు గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే మహిళ బుధవారం నాడు అనారోగ్య కారణాలతో పలాసలోని ప్రభుత్వ కిడ్నీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు శుక్రవారం నాడు శస్త్రచికిత్స (ఆపరేషన్) చేశారు. ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లే ముందు వైద్యుల సూచనల ప్రకారం.. ఆమె మెడలో ఉన్న పసుపుతాడుకు చెందిన పావు తులం బంగారపు పుస్తెలను ఆమె కుమార్తె రాజేశ్వరి తీసి…

Read More
Peddi Movie : తెలంగాణలో పెద్ది సినిమా టికెట్‌ ధరలు పెంపు.. ప్రీమియర్ షోలకు అనుమతి..

Peddi Movie : తెలంగాణలో పెద్ది సినిమా టికెట్‌ ధరలు పెంపు.. ప్రీమియర్ షోలకు అనుమతి..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రత్యేక షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ ధరల వివరాలు , స్పెషల్ షోలుప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. జూన్ 4వ తేదీ నుండి 10 రోజుల…

Read More